ఖమ్మంలో పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నియోజకవర్గ స్థాయి పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఈనెల 21న ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నట్లు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.…

అందత్వ నిర్మూలనే కంటి వెలుగు లక్ష్యం – ఎంపీపీ

కంటి వెలుగును సధ్వినియోగం చేసుకోవాలిపెరేపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీచిట్యాల సాక్షిత ప్రతినిధి అంధత్వ నిర్మూలనే కంటి వెలుగు కార్యక్రమం యొక్క లక్ష్యం అని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండలం పేరెపల్లి గ్రామంలో…

గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, విలుకానిపల్లి

సాక్షిత ; సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పోట్లపూడి సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, విలుకానిపల్లి, గాంధీనగర్, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు.

పల్నాడు జిల్లా.. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన జరగ్గా.. ముఖ్య అతిథిగా పల్నాడు…

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు – ఎస్సై ధర్మ

చిట్యాల సాక్షిత ప్రతినిధి నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల ఎస్.ఐ ఎన్. ధర్మ తెలిపారు. రైతులకు నకిలీ విత్తనాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాలతో ఎస్. ఐ ఎన్.ధర్మ మండల వ్యవసాయ అధికారి గిరిబాబు…

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర ప్రమాణం

సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ కూడా వీరిద్దరి నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ *అమరావతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన…

పథకాలను అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం.

కులం, మతం, వర్గం, రాజకీయపార్టీలు చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా పథకాలను అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో…

మహిళా సమైక్య సంఘాలతో మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి: వికారాబాద్ ఎమ్మెల్యే

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి ఇంటి ఆవరణలో కోట్ పల్లి మండల మహిళా సమైక్య సంఘాల వారి నూతన ట్రాక్టర్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు…

కొత్తగడి పరిసర ప్రాంతాలకు నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు: వికారాబాద్ ఎమ్మెల్యే

*కొత్తగడి పరిసర ప్రాంతాలకు నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్””మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణ…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న అలుగు (తూము) నిర్మాణం, చెరువులో కలుషిత, వ్యర్థ జలాలు కలవకుండా మళ్లింపు పైప్ లైన్ నిర్మాణ పనులను…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE