భారి వర్షాలతో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా చూడాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు, కోట్ పల్లి ప్రాజెక్టులను, వాగులను సందర్శించి, వర్షాలకు పాడైపోయిన పంటలను, వంగిపోయిన స్థంభాలను పరిశీలించారు.భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…

దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, నర్సింలు చిత్రపటానికి పూలు వేసి వికారాబాద్ ఎమ్మెల్యే

ధారూర్ గ్రామ వాసి BRS పార్టీ నాయకులు కుమ్మరి శ్రీనివాస్ తండ్రి నర్సింలు ఇటీవల మరణించడం జరిగింది. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ గ్రామంలో జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, నర్సింలు చిత్రపటానికి పూలు వేసి నివాళులు…

క్షేత్రస్థాయిలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సుడిగాలి పర్యటన

ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో స్వయంగా కలియతిరిగిన సీపీ వర్షం రద్దీ దృష్ట్యా.. ప్రజలను అప్రమత్తం చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు -ప్రజలు సిబ్బందిని అధికారులను సమన్వయం చేస్తూ ఫీల్డ్ లో సీపీ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,…

సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన…

వార్డులో పర్యటించిన శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ 26వ వార్డు కే.వి.అర్ వ్యాలీలో దుండిగల్ పురపాలక కమిషనర్ సత్యనరాయణ తో కలిసి కాలనీలో పర్యటించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీ.అర్.ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా…

తిరుపతి పౌరులందరికీ చేరువయ్యేలా అన్ని కుటుంబాలను జల్లెడ పట్టి అర్హత ఉండి లబ్ధిపొందని వారిని గుర్తించి వారందరికీ సంక్షేమ ఫలాలు

తిరుపతి పౌరులందరికీ చేరువయ్యేలా అన్ని కుటుంబాలను జల్లెడ పట్టి అర్హత ఉండి లబ్ధిపొందని వారిని గుర్తించి వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో నిర్వహిస్తున్న కార్యక్రమమే “జగనన్న సురక్ష”. స్థానిక 12,13 వార్డులలో నిర్వచించడం జరిగింది. ముఖ్యమంత్రిగా YS Jagan…

కూకట్ పల్లి ఏసీపీ గా బాధ్యతలు తీసుకున్న శివభాస్కర్

కూకట్ పల్లి ఏసీపీ గా బాధ్యతలు తీసుకున్న శివభాస్కర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.

జమ్మికుంటలో ముంపునకు గురైన హౌసింగ్ బోర్డ్, అంబేద్కర్ కాలనీలను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

*వరద ముంపు బాధితులను ఆదుకోవాలి.. *వరద ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలి.. అకాల వర్షాలతో జమ్మికుంట పట్టణంలో వరద నీరు చేరిన హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీలను బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బిజెపి…

వరదల్లో చిక్కుకున్న వరద బాధితులకు అండగా దైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలింపజేసిన పోలీస్ సిబ్బంది మరియు BRS రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి

గంగారాం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరదల్లో చిక్కున్న విషయం తెలుసుకొని హుటాహుటిన వెళ్లి ప్రజలందరికి దైర్యం చెప్పి, వారికి “నేనున్నా అనీ భరోసా “ఇచ్చి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా తో మాట్లాడి ఇక్కడ…

ప్రధానమంత్రి ప్రారంభించే కిసాన్ సమృద్ధి యోజన లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులకు స్క్రీన్ ఏర్పాటు

జూలూరుపాడు లో ఆర్కే ఫంక్షన్ హాల్ లో కోరమండల్ కంపెనీ మరియు పెటిలైజర్స్ డీలర్స్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించే కిసాన్ సమృద్ధి యోజన లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులకు స్క్రీన్ ఏర్పాటు చేసి చూపించినారు ,ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE