ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి కొద్దిసేపటి క్రితం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

హైద‌రాబాద్ ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి కొద్దిసేపటి క్రితం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌ లోని గ‌ద్ద‌ర్ నివాసానికి కొద్దిసేపటి క్రితం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు,…

సీవీ ఆనంద్, జితేంద‌ర్, రాజీవ్ ర‌త‌న్‌కు డీజీలుగా ప‌దోన్న‌తి

హైద‌రాబాద్ :ఆగస్టు 07రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీస‌ర్లు సీవీ ఆనంద్, జితేంద‌ర్, రాజీవ్ ర‌త‌న్‌కు డీజీలుగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సీపీగా కొన‌సాగుతున్నారు. రాజీవ్ ర‌త‌న్ పోలీస్ హౌజింగ్ కార్పొరేష‌న్ ఎండీ, జితేంద‌ర్…

టమోటా ధరలు తగ్గాయి …

టమోటా ధరలు తగ్గాయి … టమోట ధరలు సగానికి తగ్గుముఖం పట్టాయి. ములకలచెరువు వ్యవసా య మార్కెట్‌లో రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గు తూ వస్తున్నాయి. నిన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర ఆదివారం అత్యధికంగా…

ఇక సెలవు ముగిసిన గద్దర్ అంత్యక్రియలు..

ఇక సెలవు🙏🏻. ముగిసిన గద్దర్ అంత్యక్రియలు.. హైదరాబాద్ : విప్లవ గొంతుక, ప్రజా యుద్ధ నౌక గద్దర్ శకం ముగిసింది. తన పాటలతో ఎంతో మందిని ఉర్రూతలూగించిన గొంతు పూర్తిగా మాగబోయింది. అనారోగ్యం కారణంగా ఆదివారం మృతిచెందిన గద్దర్ అంత్యక్రియలు అల్వాల్‌లోని…

హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏల సంఘం

ఏలూరు .గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం భారీగా తరలివచ్చిన వి ఆర్…

ఉమ్మడి గుంటూరు జిల్లా బిసి, యస్.సి & యస్.టీ ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వంచటం జరిగింది

గుంటూరు లో జరిగిన జనసేన పార్టీ ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లా బిసి, యస్.సి & యస్.టీ ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వంచటం జరిగింది….ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అతిథిగా పాల్గొన్నారు….ఈ సంధర్బంగాఉమ్మడి గుంటూరు…

వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన !

వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన ! అల్లూరి జిల్లా ప్రతినిధి ; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను…

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం బెల్లంపల్లి :ఆగస్టు 07మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రమాదవశాత్తు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పొగలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.…

పాలకుల నిర్వాకంతో పోలవరం 2004 నుంచి 2 సార్లు బలైంది: చంద్రబాబు

పాలకుల నిర్వాకంతో పోలవరం 2004 నుంచి 2 సార్లు బలైంది: చంద్రబాబు పట్టిసీమ: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) మండిపడ్డారు. రాష్ట్రానికి వరమైన పోలవరం ప్రాజెక్టు.. 2004 నుంచి పాలకుల…

అధికారులను నిలదీయడానికి రాలేదు.. శభాష్‌ అని చెప్పడానికే వచ్చా: సీఎం జగన్‌

అధికారులను నిలదీయడానికి రాలేదు.. శభాష్‌ అని చెప్పడానికే వచ్చా: సీఎం జగన్‌ అల్లూరి సీతారామరాజు: కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE