దేశంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: వికారాబాద్ ఎమ్మెల్యే “

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండలం పరిధిలోని కంకణాలపల్లి గ్రామానికి చెందిన కోట్ పల్లి మండలం BSP ఉపాధ్యక్షులు CH. మొగులయ్య, BSP గ్రామకమిటి అధ్యక్షులు T. క్రిష్ణ, BJP…

సైబర్‌ నేరాలను అరికట్టాలి : హోంమంత్రి

హైదరాబాద్:సైబర్‌ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్‌ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్‌ అలీ బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. సాంకేతిక వినియోగం, నేరాల నియంత్రణపై చర్చించారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా…

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు…

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు..

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ విజయ్ నగర్ కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు…

ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యల పర్సిహకారానికై : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు.…

తిరుపతిని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి

తిరుపతిని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని,ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరుపతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికే కృషి చేస్తామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో భూమన…

ఓటర్ల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలో ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చేందుకు వచ్చిన కొత్త ఓట్లు ధరఖాస్తూలను క్షుణ్ణంగా పరిశీలించాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కొరకు వచ్చిన ధరఖాస్తులపై…

కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న సొంత రెడ్డి పున్నారెడ్డి

మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ రిజ్వాన్ హర్షద్ మరియు డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంత రెడ్డి పున్నారెడ్డి ఈ…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూగత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE