చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

నెల్లూరులో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సామావేశంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల…

తెలంగాణ ప్రగతిశీల ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వి. కిరణ్ సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ : ఐఎఫ్టియు.

ఈ నెల 5న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.కిరణ్ సంస్మరణ సభ పోస్టర్స్ ను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రం భవన్…

పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు

పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు. వికలాంగులు..ఎమ్మెల్సీ భరత్.. చిత్తూరు జిల్లా : కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్.. పొద్దు పుట్టకముందే అవ్వా తాతలకు జగన్మోహన్ రెడ్డి…

సోమిరెడ్డి చివరి వరకు పోటీలో నిలబడతాడా..”

“పొదలకూరు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం” “సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, భోగసముద్రం, చెన్నారెడ్డిపల్లి, నావూరు, నావూరు పల్లి గ్రామాలలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి” “గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణికి అడుగడుగున బ్రహ్మరథం పట్టిన…

CSK పై మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొం దింది. విశాఖ వేధిక‌గా CSKతో తలపడిన ఢిల్లీ, చెన్నైని ఓడించి సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..…

పిఠాపురం గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి – పవన్‌ కళ్యాణ్

వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్‌ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. వర్మ త్యాగం…

వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా బాధితులే – బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్‌ పెదాలపై తప్ప గుండెల్లో…

వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రీఎంట్రీ

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను గతేడాది ఆసియా క్రీడల్లో తుంటి గాయం బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తర్వాత ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది. ఆమె థాయిలాండ్‌లో ఆది వారం ప్రారంభమైన…

చీప్ పాలిటిక్స్‌కి భయపడేవాళ్లం కాదు.. వేటాడతామంటూ కేసీఆర్ మాస్ వార్నింగ్..

ఎత్తండ్రా గేట్లు.. మార్చండ్రా కండువాలు.. అంటూ గాంధీభవన్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్ కొత్త వెర్షన్ మొదలైందో లేదో.. అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. నువ్వింత చేస్తే.. నేను ఇంతకింతా చేస్తానంటూ హెచ్చరించారు.…

వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్‌ఫోర్స్‌ చెక్‌

విశ్వసనీయ సమాచారంతో గోపాలపట్నంలో తనిఖీలు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద రెండు నెమళ్లు, దుప్పిల కొమ్ములు, స్టార్‌ తాబేళ్లు స్వాధీనం ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ అటవీ అధికారులకు సమాచారమిచ్చిన పోలీసులు.

You cannot copy content of this page