జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..? దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్…

ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు మండలంలోని PVR కల్యాణ మండపం నందు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యులునలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

300 మందితో బైక్ ర్యాలీ

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి 300 మందితో బైక్ ర్యాలీ మౌలిక సదుపాయాలు కరువు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయం 97వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” పాదయాత్ర

గ్రూప్ – 1 పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

హరివిల్లు రిసార్ట్స్ 5 వార్షికోత్సవ సందర్భంగా భూములు అమ్మిన రైతులను సన్మానించడం జరిగింది

వికారాబాద్ జిల్లా హరివిల్లు రిసార్ట్స్ 5 వార్షికోత్సవ సందర్భంగా భూములు అమ్మిన రైతులను సన్మానించడం జరిగింది

శ్రీ కోదండ రామునికి ఘనంగా పూజలు

శ్రీ కోదండ రామునికి ఘనంగా పూజలు. అయోధ్య రామ ప్రతిష్ట సందర్భంగా కోవూరు కోదండ రామస్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారి నుంచే అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు,అనంతరం ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో మహిళలు కోలాటాలు నృత్య ప్రదర్శనలు చేసి భక్తుల్ని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE