మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం

Spread the love

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లో భాగం గా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బుర్గుబావి హన్మంతు రావు మరియూ జిల్లా యూత్ కన్వీనర్ పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో దూలపల్లి నుండి బయలదేరిన మున్నూరు కాపు నాయకులను అరెస్టు చేసి పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాయిని శ్రీనివాస్, లక్ష్మినారాయణ, అశోక్, పందిరి యాదగిరి, సత్యనారయణ, కమలాకర్ , రావుల రాజు, రఘు, సతీష్, Dr శ్రీనివాస్, దర్శన్, నగేష్, తాటి రవి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page