రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పలు గ్రామపంచాయతీలో చెరువుల పండగ కార్యక్రమంల

Spread the love

నారంవారి గూడెం కాలనీ, అచ్చుతాపురం, కేశప్ప గూడెం, జమ్మగూడెం, మద్ది కొండ, ఉట్లపల్లి గ్రామపంచాయతీలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పలు గ్రామపంచాయతీలో ఊరుల చెరువుల పండగ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తిగారు. మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాసరావు గారు, యువజన నాయకుడు శెట్టిపల్లి రఘురాం, ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు సెక్రటరీలు అధికారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page