హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ జిల్లా చైర్మన్ గా పప్పుల వేణుగోపాల్ నియామకం

Spread the love

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ జిల్లా చైర్మన్ గా పప్పుల వేణుగోపాల్ నియామకం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ పప్పుల వేణుగోపాల్ ను నేషనల్ ప్రెసిడెంట్ అల్లాడి వెంకటేశ్వర్లు నియమించడం జరిగింది.. ఈ సందర్భంగా అల్లాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…పేదల సంక్షేమం కోసం అలాగే వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని అండగా వుండి బరోసా కల్పించాలని నిరంతరం సామాజిక సేవ చేయాలని,సమాజంలో జరుగుతున్న అన్యాయాలను,అవినీతిని నిర్భయంగా ఎదుర్కోవాలని వారు కోరారు.వేణుగోపాల్ మాట్లాడుతూ…మానవ హక్కులను కాపాడుతూ ప్రజల సమస్యలపై నిబద్దతతో పనిచేస్తానని, త్వరలోనే జిల్లాలో పూర్తి బాడీని,నియోజకవర్గ కమిటీలను నియమిస్తామని తెలిపారు. అలాగే నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నేషనల్ ప్రెసిడెంట్ అల్లాడి వెంకటేశ్వర్లు కు కృతజ్ఞతలు తెలియజేశారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page