రైతులందరూ సంఘటితంగా ఉద్యమించాలి – రైతు సంఘం

Spread the love

రైతులందరూ సంఘటితంగా ఉద్యమించాలి – రైతు సంఘం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

అఖిల భారత కిసాన్ సభ( రైతు సంఘం )ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సందర్భంగా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జండాలను సంఘం మండల అధ్యక్షులు లడే రాములు ఆవిష్కరించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతులందరూ సంఘటితంగా ఐక్యంగా ఉద్యమించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఐతరాజు నర్సింహ కోరారు . ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దొడ్డి అంజయ్య, లడే శ్రీ ను, దొడ్డి రవి, వెంకన్న, మారయ్య, లింగయ్య, జుంజ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page