SAKSHITHA NEWS

ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి,అనంతరం స్థానికంగా ఉన్న అనాధ ఆశ్రమంలో చిన్నారులకు దుప్పట్లు పంచిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోషి మహేశ్ ముదిరాజ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,అర్కల విజయ్ గౌడ్,మిద్దెల సీతారాం రెడ్డి, పరశురాం గౌడ్,శ్రీకాంత్ ముదిరాజ్,బైండ్ల దయానంద్,ధర్మారెడ్డి,చెవిటి శ్రీనివాస్,సిరిగల్ల రాజశేకర్,బొట్ల నాగరాజు,సత్యనారాయణ,చింతకింది యాదగిరి,చింతకింది శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS