ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు

Spread the love

ఏసీబీకి చిక్కిన ఎర్రగుంట్ల సీఐ మంజునాథ రెడ్డి..

కర్నూల్ లో మంజునాథరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఎర్రగుంట్లలో ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్న షేక్ జిలాని భాష ను మధ్యవర్తిగా పెట్టి ఓ కంటైనర్ కేసు విషయంపై అధికంగా డబ్బులు సీఐ అడిగినట్లు అందుకు మధ్యవర్తిగా జిల్లాని భాషను ద్వారా సుమారు 18 వేల రూపాయలు వసూలు చేసినట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవి ప్రసాద్ ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో వివరాలను తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page