SAKSHITHA NEWS

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా సుమారు రూ.100 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన తెలంగాణ ఉద్యోగులు

రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి.


SAKSHITHA NEWS