ప్రభుత్వ వైద్యశాల ను ఆకస్మిక తనిఖీ

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఈపూరు గ్రామం లోని ప్రభుత్వ వైద్యశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు..

తనిఖీ లో భాగంగా వైద్యులను వారు ప్రజలకు అందించే వైద్య సేవలు లను, వైద్య శాల లోని వివిధ విభాగాల్లో ని పరికరాలను పరిశీలన చేసి, అనంతరం వైద్యలకు తగు సూచనలను ఇచ్చారు.

అనంతరం నూతనంగా నిర్మించినున్న వైద్యశాల నిర్మాణ పనులను పరిశీలించి, వైద్యశాల నిర్మాణం ను త్వరలోనే పూర్తి చేసి, ప్రజలకు మరెన్నో సేవలు అందించేస్తామని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page