రైతు రుణమాఫీ పునః ప్రారంభించినందుకు చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

రైతు రుణమాఫీ పునః ప్రారంభించినందుకు చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 03 at 6.02.57 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద రైతు రుణ మాఫీ పునఃప్రారంభించినందుకుగాను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సూచనలతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు,సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS