కాలనీలో సీసీ కెమెరాలు,ఒపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయగలరని కోరుతూ వినతి పత్రం

Spread the love

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* 18వ డివిజన్ నందనవనం కాలనీ వాసులు మర్యాద పూర్వకంగా కలిసి వారి కాలనీలో సీసీ కెమెరాలు,ఒపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయగలరని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ మేరకు మేయర్ సానుకూలంగా స్పందించి వారి కాలనీలో అన్నీ రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ ,14&17 డివిజన్ల బిఆర్ఎస్ అధ్యక్షులు బొబ్బ శ్రీనివాస్ రావు , రవీందర్ రెడ్డి , కాలనీ వాసులు ,ఇతర ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page