చైనా లో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రత

Spread the love

ఉదయం 2 గంటల సమయంలో భూకంపం

మొత్తం 14 సార్లు కంపించిన భూమి

చైనా లో భారీ భూకంపం సంభవించటంతో అక్కడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్తాన్ – జిన్జియాంగ్ సరిహద్దు ప్రాంతాల్లో 7.2 తీవ్రతతో భూమి కనిపించింది. ఈ ఘటనలో అనేకమంది గాయపడినట్లు, అనేక భవనాలు నేలమట్టమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

అయితే చైనాలో భూకంపం సంభవించడంతో ఢిల్లీలో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. ఇలా జరగటం కొత్తేమీ కాదు అంట. జనవరి 11న ఆఫ్ఘనిస్తాన్ లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు కూడా ఆ ప్రకంపనలు ఢిల్లీని తాకాయి, అలానే నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు కూడా ఆ ప్రకంపనలు ఢిల్లీ వరకు కనిపిస్తాయి.

Whatsapp Image 2024 01 23 At 10.44.52 Am
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page