జర్నలిస్ట్ మదర్ సాహెబ్ కు ఘన సన్మానం

Spread the love

A great honor to the journalist Mother Saheb

జర్నలిస్ట్ మదర్ సాహెబ్ కు ఘన సన్మానం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

గ్రామీణ వైద్యుల సేవలను వారి కష్టాలను గురించి ఎన్నోసార్లు వార్త కథనాలు రాసినందుకు జర్నలిస్ట్ మదర్ సాహెబ్ (సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్) ను ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో జరిగిన మైనార్టీల గ్రామీణ వైధ్యుల తొమ్మిదవ మహాసభ లో ఘనంగా సన్మానించారు.

వారితో పాటు సమయజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ నజీర్ ను, నవతెలంగాణ కొణిజర్ల రిపోర్టర్ నాగుల్ మీరా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం నీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ గ్రామీణ వైద్యుల వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నజీరుద్దీన్ , అధ్యక్షులు డాక్టర్ హసన్, విశిష్ట గౌరవ అధ్యక్షులు హసన్ నేరడ, సెక్రెటరీ జానీమియా, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఖాసిం, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page