SAKSHITHA NEWS

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ విజయ్ నగర్ కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జి.సురేష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు చిలుక సతీష్, అధ్యక్ష్య, కార్యదర్శులు ఎండి రియాజ్, మల్లం శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు బాలు నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ బొప్పని బాలరాజ్, కోశాధికారి నర్సింహా గౌడ్, మహేష్, మదన్ గౌడ్, రాము, అల్తాఫ్, దేవేందర్ రెడ్డి, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS