SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ సమగ్ర శిక్షలొ పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తాలో మానవారంలో పాల్గొన్న ఉద్యోగస్తులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు


SAKSHITHA NEWS