SAKSHITHA NEWS

BRS, పార్టీ టికెట్టు మంథని నియోజకవర్గం అభ్యర్థిగా పెద్దపల్లి జెడ్పి చైర్ పర్సన్ పుట్ట మధు ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్ నుండి మంథని

వెళుతున్న క్రమంలో సుల్తానాబాద్ పట్టణంలో ఆపి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన BRS. పార్టీ నాయకులు మరియు మదన్న సన్నిహితులు మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తుమ్మ రాజ్ కుమార్ పుట్ట మధు ని శాలువా సత్కరించడం జరిగినది


SAKSHITHA NEWS