ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పండు బస్తిలో బోనాల పండగ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలత, సుఖసంతోషాలతో అమ్మవారి దీవెనలు ఎల్లపుడు ఉండాలని కోరిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి.
130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పండు బస్తిలో బోనాల పండగ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజ
Related Posts
హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు
SAKSHITHA NEWS హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,…
రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన
SAKSHITHA NEWS రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహనప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసీపీ జి. శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమిషనర్…