SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తామని ప్రకటించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు. రుణమాఫీ చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ అసమర్థతతో రుణమాఫీ నాలుగు సంవత్సరాలు ఆలస్యమైందని రేవంత్ రెడ్డి విమర్శించారు.


SAKSHITHA NEWS