పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరిన చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో పైప్ లైన్ రోడ్ లో శ్వేతా ఆర్యన అపార్ట్మెంట్ ఎదురుగా డ్రైనేజ్ మాన్యువల్ డామేజ్ ఐ వర్షపు నీళ్ళు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని అపార్ట్మెంట్ వాసులు తెలియడంతో HMWS వాటర్ వర్క్స్ అధికారులు డ్యామేజ్ అయిన పైప్లైన్ ను రీప్లేస్ చేస్తుండగా HMWS వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పనులను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

Related Posts

You cannot copy content of this page