సఫ్దర్ నగర్ సి బ్లాక్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ నూతనంగా మంచినీటి పైప్లైన్ పనులను ప్రారంభించడం జరిగింది

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ సి బ్లాక్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ నూతనంగా మంచినీటి పైప్లైన్ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ సలీం, షాహిద్, యోగి రాజు, మహ్మద్, పర్వీన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page