సాక్షిత : హైదరాబాద్ నగర పరిస్థితుల పైన మంత్రి కేటీఆర్ సమీక్ష
భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచన
ఇప్పటికే వర్షాకాల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపిన అధికారులు
ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యం గా పనిచేయాలని కేటీఆర్ ఆదేశం
హైదరాబాదు నగర పారిశుధ్యం పైనా సమీక్ష నిర్వహించిన మంత్రి
ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కే. తారక రామారావు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నానక్రామ్ గూడా లోని హెచ్ జిసిఎల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జిహెచ్ఎంసి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం
భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి కేటీఆర్
Related Posts
శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ
SAKSHITHA NEWS శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న కమిటీ సభ్యులు… మల్కాజిగిరి దసరా నవరాత్రుల్లో భాగంగా సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ కట్ట మైసమ్మ ఆలయంలో…
యతీ నరసింహనంద్ సరస్వతి పై ఎసిపి కి ఫిర్యాదు…
SAKSHITHA NEWS యతీ నరసింహనంద్ సరస్వతి పై ఎసిపి కి ఫిర్యాదు… -అడ్వకేట్ సాదిక్ షేక్సమ్మన్ ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షుడు సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి & న్యాయ్… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత; సెప్టెంబర్ 29…