శరవేగంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు : ఎంపీ

Spread the love

శరవేగంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు : ఎంపీ

శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన రైల్వే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆమదాలవలస, కోటబొమ్మాళి, వల్లభరాయిపాడు, బ్రాహ్మణతర్ల మొదలగు అండర్పాస్లకు 1.80కోట్లతో రూఫ్ టాప్ల వంటి పనులు జరుగుతున్నాయన్నారు. రైల్వే ద్వారా ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నానని ఎంపీ ఒక వీడియో విడుదల చేశారు.

Related Posts

You cannot copy content of this page