SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా
ఎర్రగొండపాలెం మండలం గుర్రపుశాల సమీపంలో డ్రిప్ పైపుల లోడుతో వెళుతున్న బోలోరో వాహనంకు విద్యుత్ తీగలు తగలడంతో శ్రీనాథ్ ( 26 ) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీగలు కిందకు ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు . సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన ఎర్రగొండపాలెం ఎస్సై జి.కోటయ్య.


SAKSHITHA NEWS