SAKSHITHA NEWS

ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..

గడిచిన 24 గంటల్లో దేశంలో 3038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,29,284 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2069 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 87 శాతంగా ఉంది.ఇక దేశంలో 9 గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,901 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2069 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,77,204 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,11,814 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1,64,740 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ..


SAKSHITHA NEWS