కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు

Spread the love

ప్రకాశం జిల్లా….

కంభం నుంచి పొదిలి వైపు వెళ్లే రహదారిలో గొట్లగట్టు పాతపాడు మధ్యలో తాటి చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page