యువగలం పాదయాత్రకు సంఘీభావం

Spread the love

ఆంధ్ర ప్రదేశ్…..అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో యువగలం పాదయాత్రకు సంఘీభావం తెలిపిన లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాసయాదవ్, చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యాదవ సంఘం అధ్యక్షులు పిల్లల శ్రీనివాసయాదవ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, దెందులూరు ex ZPTC ముమ్మిడి చింతయ్య యాదవ్, తదితర తెలుగుదేశం నాయకులు పాల్గొని సంఘీభావం తెలియపరిచారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page