SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా……

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం బైపాస్ లో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పాఠశాలలో ఎనిమిది,తొమ్మిది తరగతుల విద్యార్థులు ఇరవై రెండు మంది ఒక ఆటోలో ఎక్కి బుర్లవారిపాలెం వెళుతున్నారు.

ఇంతవరకూ బాగానే ఉంది. ఈ చిన్నారుల బంగారు భవిష్యత్తు వీరి జననిజనకులకు చేదు అనుభవాన్ని మిగిల్చితే కారకులెవరు….!!!!!!??????.

అనుకోని ప్రమాదంలో వీరు అమరులైతే కారకులెవరు…..!!!!????

పాఠశాల యాజమాన్యమా,పోలీసులా,ఆర్ టీ ఓ అధికారులా సిబ్బందా.


SAKSHITHA NEWS