ప్రజల చెంతకు ప్రజా నాయకులు మదిరె రంగ సాయి రెడ్డి…

Spread the love

ప్రజల చెంతకు ప్రజా నాయకులు మదిరె రంగ సాయి రెడ్డి…

(ధర్మ వ్యూహం, యర్రగొండపాలెం)

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండల పరిధిలోని పిల్లి కుంట తాండ లో పర్యటించిన ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి మరియు ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు.

తాండలోని 150 మంది ప్రజలు ప్రజా సంకల్ప వేదిక సభ్యత్వం తీసుకోవడం జరిగింది.

స్థానిక ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన కల్పించడం జరిగింది.

షెడ్యూల్ తెగకు చెందిన ఈ తాండలో కనీసం ప్రభుత్వ ప్రాథమిక పాటశాల సదుపాయం లేదు, సరైన తాగు నీటి సదుపాయం లేదు, తాండ లోని ఎక్కువ మంది ప్రజలు రెవెన్యూ సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page