నూతన సన్నిధానం కు భూమిపూజ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Spread the love

బాన్సువాడ పట్టణం లోని అయ్యప్ప ఆలయం లో అయ్యప్ప దీక్ష స్వాముల సౌకర్యార్థం SDF నిధులు 30 లక్షలతో నిర్మించనున్న నూతన సన్నిధానం కు భూమిపూజ చేసిన *తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి .

సాక్షిత : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి *
నూతన సన్నిధానం నిర్మాణానికి 30 లక్షలు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని,పోచారం భాస్కర్ రెడ్డి ని సన్మానించిన అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు
పాల్గొన్న పోచారం సురేందర్ రెడ్డి ,RDO రాజగౌడ్ ,ప్రజాప్రతినిధులు, నాయకులు,అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు,అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page