జీడిమెట్ల శ్రీ వెంకటేశ్వర, శివ, వీరాంజనేయ స్వామి దేవాలయ 19 వ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నకూన శ్రీశైలం గౌడ్

Spread the love

జీడిమెట్ల శ్రీ వెంకటేశ్వర, శివ, వీరాంజనేయ స్వామి దేవాలయ 19 వ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్…

సాక్షిత : జీడిమెట్ల లోని శ్రీ వెంకటేశ్వర, శివ, వీరాంజనేయ స్వామి దేవాలయ 19 వ బ్రహ్మోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page