కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు సుజాతనగర్ మండలం లో మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
సుజాతనగర్ సెంటర్ లో కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర సుజాతనగర్ వచ్చిన సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కి పోతినేని సుదర్శన్ కి మరియు యాత్ర బృందానికి బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి వారికి మద్దతు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సత్యనారాయణ నాయక్ ఎంపీటీసీ సభ్యులు ముడ్ గణేష్ మండల నాయకులు పెద్ద మల్ల నరేందర్ వేములపల్లి సత్యనారాయణ భూక్యా శోభన్ గాజుల సీతారామయ్య కొమారి రవీందర్ వడుగు నరసింహారావు మండే శ్రీనివాసరావు దండు కృష్ణయ్య లింగం లక్ష్మయ్య చెల్లి రవి వడుగు వెంకటేష్ వడుగు రాంబాబు సంఘపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని వారికి మద్దతు తెలిపారు
కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…