కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర

Spread the love

కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు సుజాతనగర్ మండలం లో మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
సుజాతనగర్ సెంటర్ లో కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర సుజాతనగర్ వచ్చిన సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కి పోతినేని సుదర్శన్ కి మరియు యాత్ర బృందానికి బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి వారికి మద్దతు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సత్యనారాయణ నాయక్ ఎంపీటీసీ సభ్యులు ముడ్ గణేష్ మండల నాయకులు పెద్ద మల్ల నరేందర్ వేములపల్లి సత్యనారాయణ భూక్యా శోభన్ గాజుల సీతారామయ్య కొమారి రవీందర్ వడుగు నరసింహారావు మండే శ్రీనివాసరావు దండు కృష్ణయ్య లింగం లక్ష్మయ్య చెల్లి రవి వడుగు వెంకటేష్ వడుగు రాంబాబు సంఘపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని వారికి మద్దతు తెలిపారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page