సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యం

మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ సభ ఏర్పాటు చేయడం జరిగినది

సిపిఎం నేతలతో…ఎంపీ అభ్యర్థి నీలం మధు భేటీ

TSIIC చైర్మన్, డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి సిపిఎం పార్టీ ఆఫీసుకు.. బిజెపి ఓటమే లక్ష్యంసంగారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ సంగారెడ్డి జిల్లా సిపిఎం నేతలతో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మంగళవారం భేటీ అయ్యారు. ఈ…

మేడే నీ ఘనంగా జరపాలి. సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపు

మేడే నీ ఘనంగా జరపాలి. సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపు. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మే డే ని ఘనంగా జరపాలని సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు…

మే డే ను జయప్రదం చేయండి – సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. కృష్ణా టాకీస్ ఏరియాలోని సీతారామపురంలో నిర్వహించిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.1886…

కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం – సిఐటియు, సిపిఎం

కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం – సిఐటియు, సిపిఎం — ఘనంగా మేడే దినోత్సవం చిట్యాల సాక్షిత ప్రతినిధి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సిపిఎం, సిఐటీయు నాయకులు జిట్ట…

ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి – సిపిఎం నాయకులు జిట్ట నగేష్

ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి – సిపిఎం నాయకులు జిట్ట నగేష్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ప్రాథమిక పరపతి సహకార సంఘాలు( పిఏసీయస్),ఐకేపి ధాన్యం కొనుగోలు సెంటర్ లలో జరుగుతున్న అవకతవకలను సరిచేసి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతు సంఘం…

ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు బిజేపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సి.పి.ఎం. ప్రచారభేరి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల…

కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర

కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు సుజాతనగర్ మండలం లో మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సుజాతనగర్ సెంటర్ లో కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ…

You cannot copy content of this page