పార్క్ సుందరీకరణ పనులపై దృష్టి పెట్టాలని అధికారులను మేయర్ ఆదేశించారు.

Spread the love

శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు 4వ డివిజన్ డాక్టర్స్ కాలనీ నందనవనం పార్క్ ను స్థానిక స్వతంత్ర కార్పొరేటర్ శ్రీరాములు తో కలిసి సందర్శించి పరిశీలించారు. పార్క్ సుందరీకరణ పనులపై దృష్టి పెట్టాలని అధికారులను మేయర్ ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ G. శ్రీనివాస్ యాదవ్ ,AE లక్ష్మీ నారాయణ , మెడికల్ ఆఫీసర్ అజీజ్ ఖాసీం , NMC ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బంది, డాక్టర్స్ కాలనీ వాసులు, సీనియర్ సిటిజన్స్, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page