నగరి ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Spread the love

నగరి ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

తిరుపతి చెన్నై జాతీయ రహదారి రోజు ఉదయం 9 గంటల సమయంలో నగరి ధర్మాపురం వద్ద సింగపూర్ కి చెందిన వ్యక్తులు చెన్నై నుండి తిరుమల నిమిత్తం వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ లారీ కారుని ఢీ కొట్టి పక్కనే గల కాలువలో ఇరుక్కుపోయాయి సంఘటన స్థలానికి చేరుకున్న నగిరి సీఐ శ్రీనివాసంతి మరియు పోలీస్ వారు జెసిబిల సాయంతో లారీలో ఇరుక్కుపోయిన కారు ని బయటికి లాగి అందులో గలవ్యక్తులను బయటికి అతి కష్టం మీద లగారు చనిపోయిన వ్యక్తులు వివరాలు కారులో ఉన్న డ్రైవర్ స్థానిక తమిళనాడుకు మద్దూరు చెందిన వ్యక్తిగా గుర్తించారు. లారీ డ్రైవర్ పరారీ. లారీ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న మొదటి కారుని ఢీకొనడంతో అందులో ని వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి వారికి ఎలాంటి ప్రమాదం లేదు వెనుక వస్తున్న కారుని కారుని పూర్తిగా ఢీ కొట్టి ఈడ్చుకొని కాలువలోకి వెళ్లడంతో అందులో వ్యక్తులు ముగ్గురు చనిపోయారు మృతదేహాలను నగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోలీసు వారు తరలించారు చనిపోయిన వ్యక్తులు వివరములు తెలియాల్సి ఉంది ప్రమాదానికి కారణం ట్యాంకర్ డ్రైవర్ ఇలాంటి ఘోర ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page