SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే పర్యటన…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని హరిజన్ బస్తీ, గార్డెన్ బస్తీ, కుత్బుల్లాపూర్ గ్రామం, ప్రశాంత్ నగర్, భోళా శంకర్ నగర్, భుమిరెడ్డి కాలనీలలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ మేరకు గ్రామస్తులు, బస్తీ వాసులు, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తూ అభివృద్ధి చేసిన రోడ్లను పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న సమస్యలు తెలుసుకున్నారు.

వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్స్ బల్వంత్ రెడ్డి, నర్సింహా రెడ్డి, పెద్ది మల్లేష్, మురళి గౌడ్, నరహరి గౌడ్, నాగేష్, వీరా రెడ్డి, లింగం గౌడ్, లక్ష్మణ చారి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, మరియు జి.బలరాం, యాదగిరి, శ్రీనివాస్, స్వామి, గడ్డం శ్రీను, హనుమంత్, నర్సింగ్ రావు, మనోజ్, అశోక్, సురేష్, శ్యామ్ సుందర్, కుంట వేణు, వడ్ల పాండు, మురళి గౌడ్, దండు వేణు, గొరిగే బలరాజు,

ప్రతాప్ రెడ్డి, వడ్ల నాగరాజు, నాగరాజు, మధు సూధన్ రెడ్డి, పి.శ్రీనివాస్, నారాయణ, నాగప్ప, శ్రీనివాస్, చారి, ఏసు బాబు, భూపాల్ రెడ్డి, చంద్రారెడ్డి మరియు వార్డు సభ్యులు సుధాకర్ గౌడ్, ఇందిరా రెడ్డి, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, యేసు, విజయ్, నదీమ్ రాయ్, విజయ్ హరీష్, దుర్గా ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS