1కోటి.రు తో సీసీ రోడ్డు నిర్మాణం ….శంఖుస్థాపన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

Construction of CC road with Rs 1 crore …. MLA Mecha Nageswara Rao laid the foundation stone

1కోటి.రు తో సీసీ రోడ్డు నిర్మాణం ….శంఖుస్థాపన చేసిన MLA మెచ్చా నాగేశ్వరరావు

సాక్షిత దమ్మపేట* : అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట (మండలం), ముష్టిబండ – వడ్లగుడెం గ్రామాల్లో వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం 1కోటి రు. నిధులు మంజూరు చేయించి ఈరోజు స్థానిక ప్రజా ప్రతినిదులుతో కలిసి శంఖుస్థాపన చేశారు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.(ఆలయానికి 1కోటి.రు లతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించిన MLA మెచ్చా నాగేశ్వరరావు నీ శాలువాతో సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు).

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సేవా చేయడానికే ఆ భగవంతుడు మనకు పదవులు ఇచ్చాడని దేవాలయానికి 1కోటి రు.సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంఖుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.)
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు,సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు,ఆలయ చైర్మన్ రావు గంగాధర్ రావు,ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు,ఎంపీటీసీ కోటగిరి రావు రమా దేవి,దారా యుగుందర్, తుతా రామకృష్ణ,

తుతా నాగమణి,ఎర్ర వసంతం,కొయ్యల అచ్యుత్ రావు, కూకలకుంట రమేష్, కూకలకుంట రవి,సర్పంచ్ తిరుపతి రావు,ఉప సర్పంచ్ కూకలకుంట మాధవ రావు,ఊ డతనేని మధు, దమ్మపేట టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు,పానుగంటి సత్యనారాయణ, సత్య చౌదరి, జోనెబోయేన రాంబాబు..

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page