శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

Spread the love

Koona Srisailam Goud who participated in the Pratishtha Utsav of Lord Sri Parvati Rajarajeswara Swami.

శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .


సాక్షిత : మేడ్చల్ లోని అత్వల్లి లో జరిగిన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసారు.

ఈ సందర్బంగా శ్రీశైలం గౌడ్ ని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page