శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ రేణుకా ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA who participated in the Jatara

శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ రేణుకా ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ రేణుకా ఎల్లమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కట్టమైసమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వారాల వినోద్ కుమార్ తో పాటుగా మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్లు, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page