Inaugurating Credai Hyderabad Property Show, Minister, MLA
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో”ను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి ఆస్పిషియస్ లో ఏర్పాటు చేసిన 12వ ఎడిషన్ ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో‘ను మంత్రి మల్లారెడ్డి మరియు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు వివిధ సంస్ధల అధినేతలు పాల్గొన్నారు.
![క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో"ను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే 2 inaugurating](https://sakshithanews.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-05-at-2.46.48-PM-1024x766.jpeg)