SAKSHITHA NEWS

In Pandu Sir Yadi.

పాండు సార్ యాదిలో

సాక్షిత : కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు, స్వర్గీయ కేఎం పాండు నాలుగవ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ హాల్ వద్ద ఉన్న కేఎం పాండు విగ్రహానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, పాండు సార్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS