SAKSHITHA NEWS

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి.. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే…


సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 6వ వార్డులో ఉదయం 7 గంటల నుండి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక బీఆర్ఎస్, సీపీఐ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు


SAKSHITHA NEWS