SAKSHITHA NEWS

మునుగోడులో బీఆర్ఎస్ గెలవాలని సైకిల్ పై తిరుపతి వెళ్తున్న కార్యకర్తను అభినందించిన ఎమ్మెల్యే…

మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రామంతపూర్ కు చెందిన కార్యకర్త ఆనంద్ గౌడ్ హైదరాబాద్ నుండి తిరుపతికి సైకిల్ పై వెళ్తున్నాడు.

మునుగోడులో ఆనంద్ గౌడ్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని కలిశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ గౌడ్ ను అభినందించారు.


SAKSHITHA NEWS