SAKSHITHA NEWS

భారీ మెజార్టీతో గెలిపించండి.. 5, 6వ వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన ఎమ్మెల్యే…

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం* పరిధిలోని తంగడపల్లి గ్రామం 5, 6వ వార్డుల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ * స్థానిక బీఆర్ఎస్, సీపీఐ నాయకులతో కలిసి ఇంటింటీకి తిరుగుతూ ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా *అవ్వా తాతలను, గ్రామ పెద్దలను, గ్రామస్తులను, యువకులను కలిసి సీఎం కేసీఆర్ బలపర్చిన బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.


SAKSHITHA NEWS