మునుగోడు ఉప ఎన్నికలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డ్ లింగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది .ఇందులో భాగంగా రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ , జిన్నారం మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బి గణేష్ , నిఖిల్ , స్థానిక టిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లింగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…